సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్ను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. రాజీనామా లేఖను లోక్భవన్లో ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య
0
6
Previous article
Next article
Latest Articles
రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేని సిద్ధరామయ్య
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. దీంతో ఆయన...
- Advertisement -
- Advertisement -


