తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయపై నుంచి ఓ విమానం వెళ్లడం కలకలం రేపింది. ఆలయంపై విమానాలు ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం. నో ఫ్లైయింగ్ జోన్గా తిరుమలను ప్రకటించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్ర విమానయానశాఖను టీటీడీ కోరింది.
BREAKING: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
0
143
Latest Articles
విజయవాడ వన్టౌన్ పీఎస్లో కొడాలి నానిపై ఫిర్యాదు
విజయవాడ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు ఉమ్మడి వెంటకేశ్వరరావు అనే వ్యక్తి. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ హేళన చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్పై అనుచిత...
- Advertisement -
- Advertisement -


