AP BJP |ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ వ్యూహాత్మక అడుగులు ముందుకు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఒక్కొక్క పావును కదుపుతూ ముందుకు కదులుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ కన్వీనర్లను ప్రకటించింది. కన్వీనర్తో పాటు కో-కన్వీనర్లనూ నియమించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పనితనం బాగుంటే వచ్చే ఎన్నికల్లో వీళ్లనే అభ్యర్థులుగా బరిలోకి దించే అవకాశం కనిపిస్తుంది.
Read Also: హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్ల కలకలం
Follow us on: Youtube, Instagram, Google News