అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ కన్వీనర్లను ప్రకటించిన బీజేపీ

AP BJP |ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ వ్యూహాత్మక అడుగులు ముందుకు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఒక్కొక్క పావును కదుపుతూ ముందుకు కదులుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ కన్వీనర్లను ప్రకటించింది. కన్వీనర్‌తో పాటు కో-కన్వీనర్లనూ నియమించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పనితనం బాగుంటే వచ్చే ఎన్నికల్లో వీళ్లనే అభ్యర్థులుగా బరిలోకి దించే అవకాశం కనిపిస్తుంది.

Read Also: హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్ల కలకలం

Follow us on:  Youtube InstagramGoogle News

Latest Articles

నమో చారిత్రాత్మక విజయాలు

బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్