పేపర్ లీకేజీ వ్యవహారంపై పీడీఎస్యూ ఆందోళన

TSPSC Paper Leak |పేపర్ లీకేజీ వ్యవహారంపై పీడీఎస్యూ ఆందోళన చేపట్టింది. ప్రగతి భవన్ కు ముట్టడికి పలువురు విద్యార్థులు యత్నించారు. పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని నినాదాలు చేస్తూ ప్రగతి భవన్ లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడరాదని.. ఈ ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read Also: ఈరోజు విచారణకు రాలేను: కవిత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్