పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్పీకి అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలం వివాదం కోర్టులో ఉందని తెలిపారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కలెక్టర్ , ఎస్పీకి అనంత్ శ్రీరామ్ విన్నవించారు.
భీమవరం కలెక్టరేట్లో రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు
0
32
Previous article
Next article
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


