భీమవరం కలెక్టరేట్‌లో రచయిత అనంత్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో రచయిత అనంత్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌, ఎస్పీకి అనంత్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలం వివాదం కోర్టులో ఉందని తెలిపారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కలెక్టర్‌ , ఎస్పీకి అనంత్‌ శ్రీరామ్‌ విన్నవించారు.

Latest Articles

చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశం

మెగాస్టార్‌ చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేఎల్‌ నారాయణ, దిల్‌రాజ్‌ పాల్గొన్నారు. పర్సంటేజ్‌ విధానంలోనే పెద్ది సినిమా విడుదలపై చిరంజీవితో ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్ సభ్యులు మాట్లాడనున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్