తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయపై నుంచి ఓ విమానం వెళ్లడం కలకలం రేపింది. ఆలయంపై విమానాలు ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం. నో ఫ్లైయింగ్ జోన్గా తిరుమలను ప్రకటించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్ర విమానయానశాఖను టీటీడీ కోరింది.
BREAKING: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
0
144
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


