జమ్మూకశ్మీర్ లో ప్రధాని మోదీ

కేవలం అధికార దాహంతోనే గతంలో పాలకులు 370 వ అధికరణాన్ని తీసుకువచ్చి.. కశ్మీరీలకూ, దేశ ప్రజలకూ మధ్య ఓ గోడ నిర్మించారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. దేశ ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ సర్కార్ ఈ గోడను తొలగించి, దాని శిథిలాలను కూడా రూపుమాపినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో శాంతి నెలకొందన్నారు. దేశ ప్రజలందరూ కశ్మీర్ ప్రజలతో మమేక మవుతున్నార న్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, మరే పార్టీ కానీ మళ్లీ 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తామంటే..దేశ ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయం అని ప్రధాని హెచ్చరించారు.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్