జమ్మూకశ్మీర్ లో ప్రధాని మోదీ

కేవలం అధికార దాహంతోనే గతంలో పాలకులు 370 వ అధికరణాన్ని తీసుకువచ్చి.. కశ్మీరీలకూ, దేశ ప్రజలకూ మధ్య ఓ గోడ నిర్మించారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. దేశ ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ సర్కార్ ఈ గోడను తొలగించి, దాని శిథిలాలను కూడా రూపుమాపినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో శాంతి నెలకొందన్నారు. దేశ ప్రజలందరూ కశ్మీర్ ప్రజలతో మమేక మవుతున్నార న్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, మరే పార్టీ కానీ మళ్లీ 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తామంటే..దేశ ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయం అని ప్రధాని హెచ్చరించారు.

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్