యువకుడుని కత్తితో పొడిచి, కూతురిని తండ్రి బలవంతంగా లాక్కెళ్ళిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో జరిగింది. కందుల వంశీ, అత్తి శ్రావణి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి, కొందరు కులపెద్దలు కత్తులు, కర్రలతో దాడి చేసి, ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన వంశీ, తల్లి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడిని కత్తితో పొడిచి, కూతురిని లాక్కెళ్లిన తండ్రి
0
322
Previous article
Next article
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


