యువకుడుని కత్తితో పొడిచి, కూతురిని తండ్రి బలవంతంగా లాక్కెళ్ళిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో జరిగింది. కందుల వంశీ, అత్తి శ్రావణి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి, కొందరు కులపెద్దలు కత్తులు, కర్రలతో దాడి చేసి, ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన వంశీ, తల్లి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడిని కత్తితో పొడిచి, కూతురిని లాక్కెళ్లిన తండ్రి
0
337
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


