31.4 C
Hyderabad
Tuesday, May 13, 2025
spot_img

ఏపిలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు-వైఎస్ షర్మిల

        ఏపిలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా dsc అని దగా డీఎస్సీగా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం DSC వేయకపోతే నీతులు చెప్పిన జగన్..ఇప్పుడు ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని షర్మిల ఫైర్ అయ్యారు.

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్