వైసీపీ అధినేత జగన్ రాజీనామా చేస్తారన్న ప్రచారం అవాస్తవమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. పేదలకు ఉచిత ఇసుక ఇస్తే మంచిదే.. కానీ ఇసుక అక్రమం చేశామని దుష్ప్రచారం చేయటం తగదన్నారు.. ఉచిత ఇసుక అంటూనే టన్నుకు కొంత మొత్తం వసూలు చేస్తున్నారన్నారు వైవీ సుబ్బారెడ్డి.
జగన్ రాజీనామా చేస్తారన్న ప్రచారంపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి
0
204
Previous article
Next article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


