పరారీలోనే యూట్యూబర్ హర్షసాయి. అసలు ఏమైంది..?

యూట్యూబర్‌, SOCIA MEDIA INFLUENCER హర్షసాయి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. హర్ష సాయిపై రేప్ కేస్ నమోదు చేశారు నార్సింగి పోలీసులు. దీంతో ఆయన రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారు.

కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసిన వీడియోను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయితో పెళ్లి చేయిస్తానని హర్ష సాయి తండ్రి బాధితురాలికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. బాధితురాలి రికార్డింగ్స్ ను మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ వైరల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. హర్ష సాయితోపాటు, తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ పై కూడా కేస్ నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు.

Latest Articles

ట్విషా శర్మ కేసులో అత్త గిరిబాల సింగ్‌ బెయిల్ రద్దు

ట్విషా శర్మ మరణ కేసులో మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. బుధవారం జబల్‌పూర్‌లో ఈ కేసును విచారిస్తున్న వెకేషన్ జడ్జి దేవనారాయణ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్