స్వతంత్ర, వెబ్ డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. దరూరు మాజీ సర్పంచు శ్రీనివాస్ రెడ్డిపై దాడి జరిగింది. గద్వాలలోని ఓ హోటల్ లోశ్రీనివాస్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు దుండగులు. అయితే మాజీ సర్పంచి పై దాడికి పాల్పడిన వారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి సభ్యులుగా గుర్తించారు. దీంతో గద్వాలలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంపై మాజీ సర్పంచి అనుచరులు దాడి చేసి ఫర్నిచర్ తో పాటు కారును ధ్వంసం చేశారు.దీంతో గద్వాల లో టెన్షన్ వాతావరణం మొదలయింది.
గద్వాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
0
368
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


