Vijayawada |దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె నిర్వహించారు. కనకదుర్గా నగర్ లో షాపులు మూసి వేసి నిరసన తెలిపారు. లక్షల అద్దెలు కట్టినా సరైన స్థలం కేటాయించలేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. షాపులు వీలైనంత లోపలకు జరపాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నాయని దుకాణదారులు వాపోతున్నారు.
విజయవాడ దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె
0
567
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


