Vijayawada |దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె నిర్వహించారు. కనకదుర్గా నగర్ లో షాపులు మూసి వేసి నిరసన తెలిపారు. లక్షల అద్దెలు కట్టినా సరైన స్థలం కేటాయించలేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. షాపులు వీలైనంత లోపలకు జరపాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నాయని దుకాణదారులు వాపోతున్నారు.
విజయవాడ దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె
0
556
Previous article
Latest Articles
ఉద్ధవ్ థాక్రే శిబిరంలో చీలిక
శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్ను ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై చర్చ జరుగుతోంది. దీంతో ఆపరేషన్ టైగర్పై మరోసారి చర్చ మొదలైంది. 2022లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన...
- Advertisement -
- Advertisement -


