విజయవాడ దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె

Vijayawada |దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె నిర్వహించారు. కనకదుర్గా నగర్ లో షాపులు మూసి వేసి నిరసన తెలిపారు. లక్షల అద్దెలు కట్టినా సరైన స్థలం కేటాయించలేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. షాపులు వీలైనంత లోపలకు జరపాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నాయని దుకాణదారులు వాపోతున్నారు.

Read Also: విశాఖలో అరికె గింజల స్మగ్లింగ్ గుట్టురట్టు

Follow us on:   Youtube   Instagram 

Latest Articles

ఉద్ధవ్ థాక్రే శిబిరంలో చీలిక

శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై చర్చ జరుగుతోంది. దీంతో ఆపరేషన్ టైగర్‌పై మరోసారి చర్చ మొదలైంది. 2022లో ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో జరిగిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్