28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

విజయవాడ దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె

Vijayawada |దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె నిర్వహించారు. కనకదుర్గా నగర్ లో షాపులు మూసి వేసి నిరసన తెలిపారు. లక్షల అద్దెలు కట్టినా సరైన స్థలం కేటాయించలేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. షాపులు వీలైనంత లోపలకు జరపాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నాయని దుకాణదారులు వాపోతున్నారు.

Read Also: విశాఖలో అరికె గింజల స్మగ్లింగ్ గుట్టురట్టు

Follow us on:   Youtube   Instagram 

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్