38.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

విశాఖలో అరికె గింజల స్మగ్లింగ్ గుట్టురట్టు

Visakhapatnam | విశాఖ జిల్లాలో మరోసారి స్మగ్లింగ్ కలకలం రేపింది. అరికె గింజల స్మగ్లింగ్ ను గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఎండు ఖర్జూరం రవాణా ముసుగులో అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యూఏఈ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్లు చేరాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టగా స్మగ్లింగ్ బయటపడినట్లు వెల్లడించారు. దిగుమతి చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి.. జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ఈ స్మగ్లింగ్ పై పోలీసులు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

 Read Also: పాత ఫోన్లను తీసుకొని ఈడీ ఎదుట హాజరైన కవిత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్‌ కుటుంబం నుంచి మరికొందరు జైలుకు వెళ్తారని అన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు గేటుపై నిల్చున్నాడని.. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారా?.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్