24.7 C
Hyderabad
Thursday, May 22, 2025
spot_img

పాత ఫోన్లను తీసుకొని ఈడీ ఎదుట హాజరైన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వరుసగా రెండో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన పాత ఫోన్లను తీసుకొని ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దీనికి ముందు కవర్లలో తీసుకెళ్తున్న 9 ఫోన్లను కవిత మీడియాకు చూపించారు. మద్యం కేసుకు సంబంధించి ఆధారాలున్న ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. నిన్నటి విచారణలో మొత్తం పది గంటల పాటు 14 ప్రశ్నలు కవితను ఈడీ అడిగినట్లు తెలిసింది. దీనికి సమాధానంగా తనకు లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని.. ఇది రాజకీయ కుట్రనే అని కవిత అధికారులతో అన్నట్లు తెలుస్తోంది.

Read Also: మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవి దారుణ హత్య

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్