దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:39 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 194.79 పాయింట్లు లాభపడి 57,823.74 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 49.25 పాయింట్లు లాభపడి 17,037.65 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹82.65గా కొనసాగుతుంది. భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో కొనసాగుతున్న వాటిలో టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫీ షేర్లు ఉన్నాయి.
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
0
273
Previous article
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


