తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. విధాన సభలో విశ్వాస పరీక్ష సమయంలో సీఎం విజయ్కు మద్దతిచ్చిన 21 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు అభ్యర్థించారు. పళనిస్వామి అభ్యర్థనను తమిళనాడు స్పీకర్ కొట్టివేశారు.
పళనిస్వామికి ఎదురుదెబ్బ.. అనర్హత అభ్యర్థనలను తిరస్కరించిన స్పీకర్
0
21
Previous article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


