తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. విధాన సభలో విశ్వాస పరీక్ష సమయంలో సీఎం విజయ్కు మద్దతిచ్చిన 21 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు అభ్యర్థించారు. పళనిస్వామి అభ్యర్థనను తమిళనాడు స్పీకర్ కొట్టివేశారు.
పళనిస్వామికి ఎదురుదెబ్బ.. అనర్హత అభ్యర్థనలను తిరస్కరించిన స్పీకర్
0
48
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


