పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసానికి CID అధికారులు వచ్చారు. కోల్కతాలోని కాళిఘాట్లోని ఇంటికి వచ్చింది CID బృందం. సంతకాల ఫోర్జరీ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ఇంట్లో సోదాలు చేయాలని CID అధికారులు చెప్పారు. CID టీమ్ను మమత మనుషులుయ అడ్డుకున్నారు.
సంతకాల ఫోర్జరీ కేసులో సీఐడీ విచారణ.. మమత ఇంటికి సీఐడీ అధికారులు
0
35
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


