సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని వర్మను ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.
రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట
0
163
Previous article
Next article
Latest Articles
7 గ్రామాల రైతులకు రూ. లక్షన్నర వరకు రుణమాఫీకి ఏపీ మంత్రి వర్గం ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామాల్లో రూ.9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్...
- Advertisement -
- Advertisement -


