సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని వర్మను ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.
రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట
0
184
Previous article
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


