రాహుల్‌ గాంధీకి పూణె కోర్టు సమన్లు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి పూణె కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో స్వాతంత్ర్య సమర యోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మనవడు సత్యకి సావర్కర్‌ గతంలో పూణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా.. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై నిన్న విచారణ జరిపిన కోర్టు అక్టోబర్‌ 23న తన ముందు హాజరుకావాలని రాహుల్‌కి సమన్లు జారీ చేసింది.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్