కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పూణె కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్లో స్వాతంత్ర్య సమర యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మనవడు సత్యకి సావర్కర్ గతంలో పూణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా.. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై నిన్న విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న తన ముందు హాజరుకావాలని రాహుల్కి సమన్లు జారీ చేసింది.
రాహుల్ గాంధీకి పూణె కోర్టు సమన్లు
0
428
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


