19.2 C
Hyderabad
Friday, January 17, 2025
spot_img

BREAKING: వై.ఎస్. షర్మిల అరెస్ట్

ట్యాంక్ బండ్ వద్ద మౌనదీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila)ను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్న రాణి రుద్రమ దేవి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నల్ల రిబ్బన్ ధరించి నిరసన చేస్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: మోదీకి రోజులు దగ్గర పడ్డాయి: మంత్రి జగదీశ్ రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

హోరా హోరీగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. నేటితో ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. నేటి సాయంత్రం 3 గంటలతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈసీ సమయం ఇచ్చింది. నామినేషన్లను ఈసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్