31.2 C
Hyderabad
Thursday, April 17, 2025
spot_img

ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

Arogya Mahila Scheme |కరీంనగర్‌లో ఆరోగ్య మహిళ పథకాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొచ్చామని అన్నారు. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని.. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యలక్ష్మి అనే పథకం తీసుకొచ్చామని అన్నారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలుఅందుబాటులో ఉంటాయని.. ఈ పథకం క్రింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ఆరోగ్య మహిళ కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: కవితకు ఈడీ నోటీసులు… మండిపడ్డ గంగుల కమలాకర్

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

‘మధురం’ మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్