Minister Gangula Kamalakar |ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు మండిపోతున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ.. మహిళల దినోత్సవం నాడు కవిత కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని అన్నారు. మహిళ దినోత్సవం సందర్బంగా మోడీ అడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాడని.. కవితకు నోటీసులు ఇవ్వడం వెనుక బీజేపీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు.
కవితకు ఈడీ నోటీసులు… మండిపడ్డ గంగుల కమలాకర్
0
391
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


