33.2 C
Hyderabad
Monday, June 5, 2023

కవితకు ఈడీ నోటీసులు… మండిపడ్డ గంగుల కమలాకర్

Minister Gangula Kamalakar |ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు మండిపోతున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ.. మహిళల దినోత్సవం నాడు కవిత కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని అన్నారు. మహిళ దినోత్సవం సందర్బంగా మోడీ అడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాడని.. కవితకు నోటీసులు ఇవ్వడం వెనుక బీజేపీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు.

Read Also: మోదీకి రోజులు దగ్గర పడ్డాయి: మంత్రి జగదీశ్ రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు దుర్మరణం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్