స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మండల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, ఎన్నికలకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గం.లకు పవన్ ప్రసంగం మొదలవుతుంది. అయితే ఇదివరకే పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామంటున్న పవన్ ప్రకటనపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు.
పార్టీ మండల అధ్యక్షులతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఆ విషయంపై చర్చ?
0
456
Previous article
Next article
Latest Articles
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -
- Advertisement -


