పార్టీ మండల అధ్యక్షులతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఆ విషయంపై చర్చ?

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మండల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, ఎన్నికలకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గం.లకు పవన్ ప్రసంగం మొదలవుతుంది. అయితే ఇదివరకే పొత్తులతోనే ఎన్నికలకు‌ వెళ్తామంటున్న పవన్ ప్రకటనపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్