శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడిలో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అక్రమ దందా బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అత్తేని కృష్ణ( Atteni Krishna) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడుల్లో...
గోదావరి, కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 1 నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాగు నీటిపై అధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సమీక్షించారు. జూన్...
శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడిలో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అక్రమ దందా బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అత్తేని కృష్ణ( Atteni Krishna) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడుల్లో...
ఎల్లమ్మ.. ఈ సినిమాలో నటించే కథానాయిక ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అంటూ పుకార్లు.. షికారు చేస్తున్నాయి కానీ.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం...
ఇప్పుడు సినీ అభిమానుల్లో.. అలాగే సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు త్రిష. అంతే కాదండోయ్ ఈ చెన్నై బ్యూటీకి ఇప్పుడు భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చేందుకు ఓకే...
ఓ వైపు ఓ క్రేజీ మూవీని డైరెక్షన్ చేస్తూనే.. మరో వైపు డిఫరెంట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రెస్టేజియస్ మూవీని డైరెక్ట్ చేస్తూ.. మరో మూవీని ఎందుకు...
మంచు మనోజ్.. ఒకప్పుడు చాలా స్పీడుగా సినిమాలు చేశాడు. ఆతర్వాత కెరీర్లో గ్యాప్ వచ్చింది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మంచు వారబ్బాయి రీసెంట్ గా విలన్ గా మారి సినిమాల్లో...
తన సినిమాల కన్నా.. తన మాటలతో ఎక్కువుగా వార్తల్లో ఉండే యంగ్ హీరో విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభంలో వరుసగా సక్సెస్ సాధించి... సెన్సేషన్ క్రియేట్ చేసిన విశ్వక్.. ఈమధ్య కాలంలో సరైన...
నారా రోహిత్.. ఓ వైపు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్.. మరో వైపు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో. ఒకప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసిన నారా రోహిత్ ఆతర్వాత...
ట్విషా శర్మ(Twisha Sharma) అనే 33 ఏళ్ల మాజీ మిస్ పుణే, ఎంబీఏ పట్టభద్రురాలు ఈ నెల ప్రారంభంలో భోపాల్( Bhopal) లోని తన భర్త ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది....
ఖతార్ (Qatar).. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ గల్ఫ్ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇరాన్ యుద్ధం(Iran War) ప్రభావంతో సహజ వాయువు ఎగుమతులు...
ట్విషా శర్మ(Twisha Sharma) అనే 33 ఏళ్ల మాజీ మిస్ పుణే, ఎంబీఏ పట్టభద్రురాలు ఈ నెల ప్రారంభంలో భోపాల్( Bhopal) లోని తన భర్త ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది....
శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడిలో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అక్రమ దందా బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అత్తేని కృష్ణ( Atteni Krishna) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడుల్లో...
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఒక పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన భారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది...
మొయినాబాద్ (Moinabad) ఫామ్హౌస్లో ఇద్దరు మహిళల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పులు ఇచ్చిన వారిని తిరిగి డబ్బులు అడిగితే వారినే హత్య చేసి తప్పించుకోవాలనే భయానక ప్లాన్తో కరీమాబీ(...
హైదరాబాద్లోని పంజాగుట్ట(Panjagutta) లో ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్కు పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోటోలు, వీడియోలు , ఓయో రూమ్ స్లిప్లతో బ్లాక్మెయిల్ చేస్తూ మూడేళ్లుగా డబ్బులు...
హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు సత్యనారాయణ మూర్తిని(Allamraju Satyanarayana Murthy) అంతర్జాతీయ సైబర్ మోసాల కేసులో కొచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకుళంకు చెందిన ఓ వ్యాపారిని ట్రేడింగ్ పేరుతో...
భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో...
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...
దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
సరిగ్గా 17 నెలల కిందట స్వదేశంలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్...
స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...
భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్ను కుదిపేశాయి.
వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లో కూడా...
ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజాగా వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ (Voluntary Exit Program - VEP) అనే సరికొత్త...