స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని కైత్లాపూర్ మైదానంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, నారా చంద్రబాబు నాయుడు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. నందమూరి కుటుంబసభ్యులు బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటుగా రాజకీయ ప్రముఖులు సీతారాం ఏచూరి, డి.రాజా, సినీ ప్రముఖులు వెంకటేశ్, జయప్రద, జయసుధ, మురళీ మోహన్, రామ్ చరణ్, బాబు మోహన్, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అశ్వినీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్ రావిపూడి, శ్రీలీలతోపాటు కన్నడ నటుడు శివరాజ్కుమార్, నాగచైతన్య, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్ వంటి పలువురు సినీ తారలు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
వైభవంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
0
346
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


