స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న మెడికో విద్యార్థిని ప్రీతీ చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్యగా పాల్పడిన సందర్భంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు హెచ్ఎండీఏలో ఉద్యోగం ఇస్తూ హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
మెడికో విద్యార్థిని ప్రీతీ చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం
0
369
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


