స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలకు చలగల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అంతా తడిసిపోయింది. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతన్నలు.. జగిత్యాల- నిజామాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
జగిత్యాలలో కుండపోత.. తడిసిన ధాన్యంతో రైతుల ధర్నా
0
309
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


