ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని అన్నారు. ఆస్తుల దోపిడేగానీ.. తరాల మధ్య ప్రేమలు పట్టించుకోడు జగన్ అంటూ నిప్పులు చెరిగారు. ప్రేమలు పట్టించుకోడు కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడని విమర్శిం చారు.
స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత: చంద్రబాబు
0
221
Previous article
Next article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


