ఇవాళ్టి నుంచి తెలంగాణలో వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉండి .. ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉ్న చోట్లనే ప్రధానంగా విలువలను పెంచారు. ప్రాంతాలవారీగా భూముల విలువ 50-100 శాతం పెంపుదల చేశారు. ప్రైమ్ ఏరియాల్లో భూముల మార్కెట్ విలువ 100 శాతం పెంపుదల జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1200-రూ.1400 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇవాళ్టి నుంచి తెలంగాణలో భూముల ధరలు పెంపు
0
10
Previous article
Next article
Latest Articles
ఉత్సాహంగా సైకిల్ తొక్కిన చంద్రబాబు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లల్లో చేరుకున్నారు. విశాఖ ఏయూ గ్రౌండ్స్...
- Advertisement -
- Advertisement -


