ఇవాళ్టి నుంచి తెలంగాణలో వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉండి .. ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉ్న చోట్లనే ప్రధానంగా విలువలను పెంచారు. ప్రాంతాలవారీగా భూముల విలువ 50-100 శాతం పెంపుదల చేశారు. ప్రైమ్ ఏరియాల్లో భూముల మార్కెట్ విలువ 100 శాతం పెంపుదల జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1200-రూ.1400 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇవాళ్టి నుంచి తెలంగాణలో భూముల ధరలు పెంపు
0
38
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


