ఇవాళ్టి నుంచి తెలంగాణలో వైద్య సేవల బంద్ కు పిలుపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం. ఓపీ సేవలను టీజీజీడీఏ సభ్యులైన వైద్యులు నిలిపివేశారు. వైద్యుల బదిలీ ప్రక్రియను వ్యతిరేకిస్తూ బంద్కి పిలుపునిచ్చింది గవర్నమెంట్ దాక్టర్స్ అసోసియేషన్. ఓపి, ఎలెక్టీవ్ సేవలకు హాజరుకాబోమని ప్రకటించింది. వైద్యుల సంఘం బంద్పై ప్రభుత్వం స్పందించింది. అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ సేవలు, ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం లేదని చెప్పారు. బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా.. ఆన్లైన్ పద్ధతిలో కొనసాగుతోందని వివరించారు.
తెలంగాణలో వైద్య సేవల బంద్ కు పిలుపు
0
50
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


