ఉచిత ఎంఎంటీఎస్ సర్వీస్కు రైల్వే బోర్డు నో చెప్పింది . తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను రైల్వే బోర్డ్ తిరస్కరించింది. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రజలకు ఉచిత రవాణా కల్పించాలనుకుంది ప్రభుత్వం. జూన్ 2 నుంచి ఫ్రీ ఎంఎంటీఎస్ మొదలు పెట్టాలని భావించింది.
ప్రయాణికుల టికెట్ ఆదాయాన్ని చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం MOUని పంపింది. నిర్వహణ ఖర్చుతో పాటు, ఎంఎంటీఎస్ పాత బకాయిలను చెల్లించాలని రైల్వే బోర్డు సమాధానమిచ్చింది.
ఉచిత ఎంఎంటీఎస్ సర్వీస్కు రైల్వే బోర్డు నో… తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరణ
Latest Articles
- Advertisement -


