చిన్న పరిశ్రమలకు రాయితీలు అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. ఏంఎస్ఏంఈ,సెర్ఫ్, ఎన్నారై విభాగం ఈ మూడు విభాగాలు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారన్నారు. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో చిన్న పరిశ్రమలకు ఎదురైనా సమ స్యలు పరిష్కరిస్తామని, రాయితీలు అందజే స్తామని తెలిపారు.
సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్
0
263
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


