వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు మధ్యా హ్నం 3 గంటల కు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరతారు. సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు.జగన్ మూడు రోజులపాటు పులి వెందులలోనే ఉండనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్త లను కలవనున్నారు. ఈనెల 21న తిరిగి తాడేపల్లికి వస్తారు. 22న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటా రు.
రేపు పులివెందుల పర్యటనకు జగన్
0
225
Previous article
Next article
Latest Articles
వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే
ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
- Advertisement -
- Advertisement -


