ఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ అధికారులను కాంగ్రెస్ నేతలు కలిశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై..ఈసీకి ఫిర్యాదు చేశారు. నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకు వెళ్లే యోచనలో AICC ఉంది. తెలంగాణ అటర్నీ జనరల్తో AICC మంతనాలు జరుపుతోంది.
ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతలు.. మీనాక్షి అంశంపై సుప్రీంకోర్టుకు?
0
59
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


