విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చింది. ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైర్బబుల్ ఏర్పడి విస్పోటనం సంభవించినట్లు గుర్తించారు. నాసిరకం రసాయనాలతోనే ముప్పు జరిగినట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ.. ముగ్గురు సెయిల్ సీనియర్ అధికారులను విచారించింది. 15 రోజుల్లో కేంద్రానికి స్టీల్ప్లాంట్ ప్రమాదంపై నివేదిక ఇవ్వనుంది కమిటీ.
ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం.. త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక
0
19
Latest Articles
ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ… రూ.కోటి అపహరణ… థార్ గ్యాంగ్ పనేనా?
ఏలూరు భారీ దోపిడీ జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దోపిడీ జరిగింది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీటీవీలో ఫుటేజ్లో థార్...
- Advertisement -
- Advertisement -


