వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు మధ్యా హ్నం 3 గంటల కు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరతారు. సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు.జగన్ మూడు రోజులపాటు పులి వెందులలోనే ఉండనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్త లను కలవనున్నారు. ఈనెల 21న తిరిగి తాడేపల్లికి వస్తారు. 22న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటా రు.
రేపు పులివెందుల పర్యటనకు జగన్
0
233
Previous article
Next article
Latest Articles
బండి సంజయ్కు మంత్రి పదవి సేఫ్గా ఉన్నట్లేనా?
కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు...
- Advertisement -
- Advertisement -


