బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. కోట్ల రూపాయిలు చేతులు మారాయని అంటున్నారని దీనిపై ED ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాలామంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. 2015 నుండి నీట్ పరీక్ష తెలంగాణ విద్యార్థులు రాస్తున్నారని.. కేవలం 15 శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకీ పోతున్నాయన్నారు.
బీహార్, గుజరాత్ నుండి నీట్ పరీక్ష పత్రం లీక్ – మాజీ ఎంపీ వినోద్
0
312
Previous article
Next article
Latest Articles
బండి సంజయ్కు మంత్రి పదవి సేఫ్గా ఉన్నట్లేనా?
కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు...
- Advertisement -
- Advertisement -


