కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును సీఎం డీకే శివకుమార్. 19వ గేటును ఏపీ సీఎం చంద్రబాబు, 20వ గేటును తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు 19వ గేటు దగ్గర ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రత్యేక పూజలు చేశారు.
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
0
13
Latest Articles
3 అఫైర్లు ఉన్నాయని అంగీకరించిన బిల్గేట్స్.. ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నం
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సంచలన విషయాలు వెల్లడించారు. జూన్ 10న అమెరికా హౌస్ ఓవర్సైట్ కమిటీ ముందు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అంగీకరించారు. 1...బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా,...
- Advertisement -
- Advertisement -


