కాసేపట్లో తుంగభద్ర డ్యామ్ గేట్లు తెరుచుకోనున్నాయి. ఒకే వేదికపై మూడు రాష్ట్రాల సీఎంలు మెరవనున్నారు. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో కలిసి గేట్లు ప్రారంభించనున్నారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. పరిశీలించి అన్ని గేట్లు మార్చాలని నిపుణుల కమిటీ సూచనలు చేయగా..51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లను అధికారులు ఏర్పాటు చేశారు.
కాసేపట్లో తెరుచుకోనున్న తుంగభద్ర గేట్లు.. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
0
11
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


