కాసేపట్లో తుంగభద్ర డ్యామ్ గేట్లు తెరుచుకోనున్నాయి. ఒకే వేదికపై మూడు రాష్ట్రాల సీఎంలు మెరవనున్నారు. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో కలిసి గేట్లు ప్రారంభించనున్నారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. పరిశీలించి అన్ని గేట్లు మార్చాలని నిపుణుల కమిటీ సూచనలు చేయగా..51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లను అధికారులు ఏర్పాటు చేశారు.
కాసేపట్లో తెరుచుకోనున్న తుంగభద్ర గేట్లు.. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
0
67
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


