పాక్ ఆక్రమిత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులపైకి పాక్ మిలిటరీ దళాలు జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని పాక్ ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి.
పీవోకేలో అల్లర్లు.. 30 మంది మృతి
0
9
Next article
Latest Articles
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్లో వాన పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్సిటీ, కూకట్పల్లి, KPHB, లింగంపల్లి, మియాపూర్, చందానగర్, ముషీరాబాద్, జూబ్లీహిల్ష్, ఫిలింనగర్, బంజారాహిల్స్, చంపాపేట్,...
- Advertisement -
- Advertisement -


