రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం కందివనంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన చేపట్టాడు, గ్రామంలో పగలు రాత్రి తేడా లేకుండా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులను వెంటనే మూసేయాలని గ్రామ కూడలిలో నిరసనకు దిగాడు. గ్రామంలోని యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని నవీన్ ఆందోళన వ్యక్తం చేశాడు. బెల్ట్ షాపులు మూతపడే వరకు నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. బెల్ట్ షాపులు మూసివేయాలంటూ నవీన్ చేపట్టిన ఆందోళనలో చిన్నారులు కూడా పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు.
కందివనంలో డిగ్రీ విద్యార్థి నవీన్ వినూత్న నిరసన
0
360
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


