32.2 C
Hyderabad
Wednesday, May 14, 2025
spot_img

దేశంలో కరోనా అలజడి.. హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

Corona Cases |దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రత్తమైంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వచ్చే సోమవారం రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. అలాగే ఏప్రిల్ 10,11 తేదీల్లో మాక్ డ్రిల్ కూడా చేపట్టనుంది. కాగా దేశంలో ఇవాళ కొత్తగా 1,590 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు మృతి చెందారు. దాదాపు 146 రోజుల తర్వాత ఒకేరోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత ఐదువారాల్లో దేశంలో కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16గా భావిస్తున్నారు.

Read Also: అలా బతకడం కన్నా చావడానికైనా సిద్ధమంటున్న మంచు మనోజ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్