23.6 C
Hyderabad
Monday, February 23, 2026
spot_img

ఐపీఎస్ అధికారుల తీరుపై బుద్దా వెంకన్న ఫైర్

సినీ నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు IPS అధికారులపై TDP నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ముగ్గురు ఐపియస్ అధికారులు ముంబై నటి‌ని చిత్ర హింసలు పెట్టారని అన్నారు. YCP హయాంలో CMO కేంద్రంగా కుట్ర జరిగిందని ఆరోపించారు. జగన్ ఆదేశాలను PSR ఆంజనేయులు అమలు‌ చేశారని అన్నారు. రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. గతంలో‌ కూడా PSR ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. గున్నీ రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులును అరెస్టు చేసి పోలిస్ కస్టడీలోకి తీసుకోవాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్