28.8 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

తెలుగు రాష్ట్రాలకు 8 మంది ట్రైనీ ఐపీఎస్‌లు కేటాయింపు

తెలుగు రాష్ట్రాలకు 8 మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించినట్టు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గర్గ్ తెలిపారు. తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురు IPSలు కేటాయించినట్టు చెప్పారాయన. అందులో తెలంగాణాకు ఒక మహిళ IPS..ఏపీకి ముగ్గురు మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.

ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ IPS దీక్షాంత్ పరెడ్ జరగనుందని అమిత్‌ గర్గ్ చెప్పారు. పాసింగ్ ఔట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వస్తున్నారని తెలిపారు. అకాడమీలో 207 మంది ట్రైనీ IPS లు శిక్షణ పొందగా.. వారిలో ఇండియన్ ట్రైనీ IPSలు 188 మంది, 20 మంది ఫారిన్ IPS లు ఉన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్