సినీ నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు IPS అధికారులపై TDP నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ముగ్గురు ఐపియస్ అధికారులు ముంబై నటిని చిత్ర హింసలు పెట్టారని అన్నారు. YCP హయాంలో CMO కేంద్రంగా కుట్ర జరిగిందని ఆరోపించారు. జగన్ ఆదేశాలను PSR ఆంజనేయులు అమలు చేశారని అన్నారు. రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. గతంలో కూడా PSR ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. గున్నీ రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులును అరెస్టు చేసి పోలిస్ కస్టడీలోకి తీసుకోవాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు.
ఐపీఎస్ అధికారుల తీరుపై బుద్దా వెంకన్న ఫైర్
0
174
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


