33.2 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

బండి సంజయ్ కి కేంద్ర పెద్దల ఫోన్.. గో ఎహెడ్ అంటూ భరోసా

పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన బండి సంజయ్(Bandi Sanjay) కు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫోన్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా(Amit shah), బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ స్మృతి ఇరానీ, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు ఫోన్ చేసి సంజయ్ ని పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేయాలని సూచించారు. ‘గో ఎహెడ్.. హైకమాండ్ మీకు అండగా ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. కాగా ఇవాళ ఉదయం సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు.

Read Also:  బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్